కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వినోద్ కుకునూర్ గారి సహకారంతో గోదావరిఖని 2 టౌన్ పోలీసు సిబ్బందికి మాస్కలు సానీటైజర్ పంపిణీ చేయడం జరిగింది
కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ అధ్యక్షులు
MD ఫయాజ్ , మబ్బు శంకర్, సాయి కృష్ణ, నవీన్, వినయ్ తదితరులు పాలోగోనడం జరిగింది